మన్మోహన్ కు భారతరత్న
శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ; మాజీ ప్రధానికి ఘన నివాళి
మన్మోహన్ కు భారతరత్న| Bharat Ratna to Manmohan
- భారత మాజీ ప్రధానమంత్రి, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివా ళులు అర్పించింది.
- వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బిఐ గవర్న ర్ ఎనలేని సేవలు
- డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరనిలోటు అని పేర్కొన్నది.
- డాక్టర్ మన్మో హన్ సింగ్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు
latest news in india
డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంతాపం తెలియ జేస్తూ, ఆయనకు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమో
దించింది. మన్మోహన్ మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించింది. తొలుత ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు అద్భుతమైన పరిపా లన అందించారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసు కొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశదిశను మార్చా యని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు. మన్మోహన్ పరి పాలనతోనే భారత్ గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలి గిందన్నారు. నేడు ఐటిలో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోం దంటే మన్మోహన్ సరళీకృత
పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరస నలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనమన్నారు
మన్మోహన్ సింగ్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న పురస్కారం అవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని పెట్టిన అనంతరం సిఎం మాట్లాడుతూ దేశంలో ఉపాధి హామీ, ఆర్టిజ లాంటి చట్టాలు చేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ సింగికే దక్కిందని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి శక్తివంచన లేకుండా విశిష్ట సేవలు అందచేశారని కొనియాడారు. ప్రజాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారని, దేశానికి విశిష్ట సేవలు అందించారని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దేశానికి మన్మో హన్ సింగ్ చేసిన సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి పార్టీ అతీతంగా మన్మోహన్ పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిఆర్ఎస్ సభ్యులు కె. తారకరామారావు మాట్లాడుతూ మన్మో హన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారానికి మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని ఆయన పేర్కొన్నారు.
all news paper telugu
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana
డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మ బంధువు

మణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుందని,
గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారన్నారు. మన్మోహన్ సింగ్తో
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డికి ఎంతో సన్నిహిత సంబంధం ఉందని గుర్తుచేశారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని
తెలంగాణ ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది
సింపుల్ లివింగ్.. హైథింకింగుకు చేసుకొని
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఫలించాలని కోరుకున్న మన్మోహన్ సింగ్ మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే కెసిఆర్ ఆయన క్యాబినెట్లో
మంత్రిగా పనిచేశారు. మంత్రిత్వ శాఖ విషయంలో ఓ సమస్య వచ్చింది. మన్మోహన్ కెసిఆర్కు షిప్పింగ్ శాఖ కేటాయిస్తే భాగస్వామ్య పక్షంగా ఉన్న డీఎంకే నేతలు అభ్యంతరం తెలిపారు. ఆ శాఖ ఆస్తామని తమకు మాటిచ్చార న్నారు. దీంతో కెసిఆర్ ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఆ శాఖను వదు లుకున్నారు. తాను వచ్చింది పదవుల కోసం కాదని, తెలంగాణ కోసమని చెప్పారు. ఆ సమయంలో కెసిఆర్ మన్మోహన్ మాట్లాడారు. ఏ రాష్ట్రం కోసం వచ్చారో.. ఆ ఆకాంక్ష ఫలించాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటస్ఫూర్తితో మన్మోహన్ నాయకత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఆ విషయాన్ని మరిచిపోం.
పివికి ఢిల్లీలో స్మారకం నిర్మించాలి.
ఢిల్లీలో మన్మోహన్కు జరిగిన గౌరవప్రదమైన వీడ్కోలు… మాజీ ప్రధాని నర సింహారావుకు దక్కలేదు. మృతిచెందిన ప్రధానులకు ఢిల్లీలో స్మారక కట్టడాలు ఉన్నాయి. మన తెలంగాణ బిడ్డకు కేంద్రం సముచిత గౌరవం ఇవ్వాలి. పివికి దేశ రాజధానిలో స్మారక కట్టడం నిర్మించాలని సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి’ అని కెటిఆర్ అన్నారు.
రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్ అని రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తం కుమార్ రెడ్డి కొనియాడారు. దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని మన్మోహన్ సింగ్ సమాచార హక్కు చట్టం తీసుకొ చ్చారన్నారు. ప్రజల సొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకునే హక్కు దీని ద్వారా లభించిందన్నారు. ఆకలి చావులు ఉండకూడదని ఆహార భద్రత చట్టం తెచ్చారని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు.
దేశాభివృద్ధికి అనేక గొప్ప విధానాలు తెచ్చారు
దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్లో మన్మోహన్ స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజమైన దేశభక్తికి మన్మోహన్ సింగ్ జెండా లాంటి వారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ దేనన్నారు.