31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిచే గృహనిర్మాణ శాఖపై సమీక్షా

-
వచ్చే నాలుగు సంవత్సరాలలో 80 లక్షల ఇళ్లు నిర్మించే లక్ష్యం
-
దేశంలో టిజిఆర్టీసిని మోడల్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి
-
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిచే గృహనిర్మాణ శాఖపై సమీక్షా
31లోగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ; జనవరి 31లోగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ,
సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,
నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసన సభ్యులు
నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి,
కె ఆర్ నాగరాజ్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య,
డాక్టర్ సత్య శారద, కుడా చైర్మన్ ఇన గాల వెంకటరామిరెడ్డి, జిడబ్ల్యూఎంసీ కమిషనర్
అశ్విని తానాజీ వాకడేలతో కలిసి హనుమకొండ వరంగల్ జిల్లాలలో ఇందిరమ్మ
ఇళ్ల సర్వే పురో గతి, భద్రకాళి చెరువు పూడికతీత అభివృద్ధి తది తర అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూలంకషంగా చర్చించి సమర్థ నిర్వహ ణకు దిశా నిర్దేశం చేశారు
కూలంకషంగా చర్చించి సమర్థ నిర్వహ ణకు దిశా నిర్దేశం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత వరంగల్ పట్ట ణం వరంగల్ ప్రాముఖ్యతను ముఖ్య
బాద్ తర్వాత హైదరాబాద్కు ” సమా మంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి హైదరా నంగా పాత వరంగల్ పట్టణాన్ని
అభివృద్ధి చేయా లన్న ఆలోచన చేశారని, దానికి అనుగుణంగా మొదటి సంవత్సరం పూర్తి కాకముందే సీఎం
రెండు పర్యాయాలు వరంగల్ పట్టణానికి వచ్చా రని తెలిపారు.
మొదటిసారి పర్యటన సందర్భంగా చేయాల్సిన అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధు లతో చర్చించి
అభిప్రాయాలను తీసుకొని ఎయిర్ పోర్ట్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్, కాకతీయ
మెగా టెక్స్టైల్ పార్క్ అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా
తనకు బాధ్యతలు అప్పగించారని, రెండో పర్యాయం వచ్చినప్పుడు అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాప
నలు చేశారని
6 వేల కోట్లకు పైగా వరదలాగా నిధులు మంజూరు చేశారని అన్నారు
2041 మాస్టర్ ప్లాన్మంజూరు చేయడం జరిగింద న్నారు. భద్రకాళి చెరువు పూడికతీత, వివిధ అభి వృద్ధి, మౌలిక వసతులు
కల్పన టెండర్లు పిలిచా మని అన్నారు. హైదరాబాద్లో లాగా వరంగల్లో కూడా కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు
సోమవారం లాంచనంగా ప్రారంభించుకున్నామని, సంక్రాంతి
లోపు రెండో విడతలో మరికొన్ని ఎలక్ట్రికల్ బస్సులు
ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేశంలో టిజిఆర్టీ సీని మోడల్గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
లోపు రెండో విడతలో మరికొన్ని ఎలక్ట్రికల్ బస్సులు
ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేశంలో టిజిఆర్టీ సీని మోడల్గా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
కృషి చేస్తుందన్నారు. ఆ శాఖను మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
గృహ నిర్మాణశాఖ సంబంధించి 2004 నుండి 2014 వరకు 25 లక్షల
ఇల్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదని అన్నారు.
Read more news
ఎన్ కౌంటర్లు… లొంగుబాట్లు అష్టదిగ్బంధనంలో మావోయిస్టులు
కు భారతరత్న| Bharat Ratna to Manmohan
all news paper telugu
రస్యలో నాలుగు పథకాలు, జనాభా పెరుగుదల పై ఆసక్తి!
news today in telugu telangana
breaking news in telugu telangana

గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని కలలు కలలుగానే ఉంచిందన్నారు
గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని కలలు కలలుగానే ఉంచిందన్నారు ఇళ్ల నిర్మాణం చేసి మొండిగా వదిలేసిందన్నారు.
ఇంది రమ్మ ప్రభుత్వంలో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తం గా 4.5 లక్షల ఇళ్ళు,
ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తూ, 4 సంవత్సరాల లో 80 లక్షల
ఇళ్ల నిర్మించే లక్ష్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదోడి కల నెరవేర్చాలని దృఢ సంకల్పంతో
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు కెళ్తున్నదని అన్నారు.
జనవరి 31లోగా అత్యంత పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామన్నారు.
గత ప్రభు త్వం మొండి గోడలతో వదిలేసిన 1.5 లక్షల ఇళ్ల పూర్తి చేస్తామ న్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధం గా 25 లక్షల 65 వేల మంది రైతులకు రూ 22 వేల కోట్ల 2 లక్షలలోపు
రుణమాఫీ చేశామని అన్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తం గా కమిటీ పర్య టించి
రైతుల నుండి అభిప్రాయాలు సేకరించా మని తెలిపారు.
భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
జనవరి 26వ తేదీ నుండి వ్యవసాయ యోగ్యత గల భూమికి ప్రతి సంవత్సరం
ఎకరాకు రైతు భరోసా క్రింద 12 వేల రూపాయలు అందిస్తామన్నారు.
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.